Tv424x7
Andhrapradesh

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

చిత్తూరు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో బుధవారం సాయంత్రం జరిగింది.పీలేరు- కలికిరి మార్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.పీలేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Related posts

కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం

TV4-24X7 News

పులివెందుల: విపశ్యన ధ్యాన కేంద్రాన్ని సందర్శించిన వైయస్ సునీత

TV4-24X7 News

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

TV4-24X7 News

Leave a Comment