Tv424x7
National

నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీల!


నేపాల్‌లో నడుస్తోన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జెన్ జీ ఆందోళనకారులు తాత్కాలిక పీఎంగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీని ప్రతిపాదించారు. నిరసనకారులతో వర్చువల్‌గా సమావేశమైన సుశీల ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె నేతృత్వంలో ఆర్మీ చీఫ్‌తో చర్చలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న యువత ఈ చర్చల్లో పాల్గొనొద్దన్న నిబంధనలకు జెన్ జీ అంగీకరించినట్లు తెలుస్తోంది.

Related posts

లొంగిపోయిన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ “బిచ్చు

TV4-24X7 News

నక్సలైట్లకు ఆఫర్ ఇచ్చిన అమిత్ షా !

TV4-24X7 News

పార్లమెంట్ దాడిపై తొలిసారి స్పందించిన పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ

TV4-24X7 News

Leave a Comment