Tv424x7
Andhrapradesh

గొర్రెల కేసులో ఈడీ దూకుడు..

హైదరాబాద్‌లో మరోసారి గొర్రెల కేసు హాట్ టాపిక్‌గా మారింది.

🔹 పశుసంవర్ధక శాఖలో జరిగిన భారీ అవకతవకలపై ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుండగా, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.

🔹 ఏసీబీ సేకరించిన ఆధారాల ఆధారంగా ఈడీ డబ్బు లావాదేవీల కోణంలో విచారణ ప్రారంభించింది.

🔹 సంబంధిత వ్యక్తులకు 15న హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

🔹 “గొర్రెలు కొనకుండానే కోట్లు కొట్టేశారు” అనే ఆరోపణలపై దృష్ట

Related posts

నంద్యాలో టీడీపీ అరాచకం: వైయస్సార్ నేతలపై ఘాతుకర దాడులు

TV4-24X7 News

ఏ నోట విన్న నారాయణ నామస్మరణమే

TV4-24X7 News

లోకేష్ ఢిల్లీ వెళ్లడం.. వైసీపీ కంగారు పడటం కామన్ !

TV4-24X7 News

Leave a Comment