Tv424x7
Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం వేడుకలు …

తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహ చారి, ఏఓ మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సీఐ వెంకటయ్య, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పది రోజుల క్రితం మరణించిన బాలిక..

TV4-24X7 News

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

TV4-24X7 News

బియ్యం అక్రమ రవాణా పై విచారణ!!

TV4-24X7 News

Leave a Comment