Tv424x7
Andhrapradesh

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీని కలసిన డీజీపీ…. ఎందుకో తెలుసా…

పుట్టపర్తి, శ్రీ సత్య సాయి జిల్లా పోలీస్ కార్యాలయం

మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంశ్రీ సత్య సాయి జిల్లా నూతన ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు.

జిల్లా పోలీస్ విభాగానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగినట్లు సమాచారం.

.

Related posts

రాష్ట్ర డిజిపి తిరుమలరావు ని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

నంద్యాలలో జూనియర్ బాలికల కబడ్డీ కోచింగ్ క్యాంప్ ప్రారంభం!!

TV4-24X7 News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment