Tv424x7
Andhrapradesh

ఘోర రోడ్డు ప్రమాదం!!

ప్రకాశం జిల్లాలో దర్శి ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, ఒకరిని మృతి పరచగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం, గాయపడ్డ వారిలో ఒకరు రాచపూడి యేసు రాజుగా గుర్తించబడ్డాడు. గాయపడ్డ వ్యక్తులను ముందుగా దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు RIMS ఆసుపత్రికి తరలించారు.

స్థానిక పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సెర్చ్ వారెంట్

TV4-24X7 News

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం: లోకేశ్

TV4-24X7 News

నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టులో వాదనలు

TV4-24X7 News

Leave a Comment