పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి.యర్రబల్లె చెరువుకు నీళ్లు వదులుతానన్న మాటను అమలు చేస్తూ, పులివెందుల ప్రజల అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేశారు.ప్రజల కోసం చేసిన ఈ కృషి స్థానికుల్లో ఆనందాన్ని నింపగా, “ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకురాలిగా” లతా రెడ్డి పేరు మరింత బలపడుతోంది.పులివెందుల ప్రజలకు అభివృద్ధి సాధించడంలో ఆమె సహకారం అవిస్మరణీయంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
previous post

