Tv424x7
Andhrapradesh

నంద్యాల అభివృద్ధి, టిడిపి బలోపేతంపై భూమా–చంద్రబాబు భేటీ

అమరావతి, సెప్టెంబర్ 23:

నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా భ్రమానందరెడ్డి రాత్రి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. భేటీలో నంద్యాల నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల వేగవంతం, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చ జరిగింది.

అదనంగా, నంద్యాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలపై సమగ్రంగా చర్చలు జరిపినట్లు సమాచారం. భూమా భ్రమానందరెడ్డి గారు ప్రజల అభివృద్ధి తన ప్రధాన కర్తవ్యం అని, సీఎం గారు ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

Related posts

ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు: ప్రకాశ్ రాజ్

TV4-24X7 News

కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన

TV4-24X7 News

ఆటోనగర్ కార్యవర్గ సభ్యులు సుధాకర్ కి సమస్యలపై వినతి పత్రం

TV4-24X7 News

Leave a Comment