Tv424x7
Andhrapradesh

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కారణంగా యువతి ఆత్మహత్య

చిత్తూరు జిల్లా – చిత్తూరు జిల్లా, వీ.కోట మండలం, పట్రపల్లి గ్రామంలో 19 ఏళ్ల శోభ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది.

ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ తల్లిదండ్రులు నిరాకరించారు.

మంగళవారం తల్లిదండ్రులతో మరోసారి గొడవ జరిగి, మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

స్థానికులు యువత సమస్యలపై కుటుంబాలు మరింత అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు

Related posts

ఘనంగా శ్రీ కనుమ పోలేరమ్మ అమ్మవారి రథోత్సవం

TV4-24X7 News

డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..!ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

10 నుంచి 12 వరకు గోకులాల ప్రారంభోత్సవాలు

TV4-24X7 News

Leave a Comment