Tv424x7
AndhrapradeshNational

తీవ్ర వాయుగుండం.. ఒడిశా–ఆంధ్ర తీరాలకు ముప్పు..

పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదిలిందని విపత్తుల నిర్వహణ సంస్థ (NDMA) అధికారి ఎం.డి. ప్రఖర్ జైన్ తెలిపారు.

సాయంత్రానికే ఇది గోపాలపూర్ సమీపంగా ఒడిశా–ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచనలు జారీ అయ్యాయి.

ఈ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related posts

మార్కెట్ కూడలిలో సమస్య…. ఎమ్మెల్యే చొరవతో పరిష్కారం

TV4-24X7 News

పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్

TV4-24X7 News

మార్చిలోనే ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు: మంత్రి బొత్స

TV4-24X7 News

Leave a Comment