విశాఖ, భీమిలి:
భీమిలి మండలం వలందపేటలో ఈరోజు ఉదయం ఘోర మందుగుండు పేలుడు. దేవీ నవరాత్రుల నిమజ్జనోత్సవ కోసం బాణసంచా తయారీ కోసం మందుగుండు ఉపయోగిస్తున్న సమయంలో గుండు పేలింది.
పేలుడు కారణంగా మహేశ్, వాసు, కనకరెడ్డి గాయపడ్డారు. వారిని వెంటనే ఆరిలోవ ఆసుపత్రికి తరలించారు.
సీఐ తిరుమలరావు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు హెచ్చరిక.

