Tv424x7
Andhrapradesh

తిరుపతి ఎంపీ ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ సత్వర స్పందన..

తిరుపతి:

దేవళంపేటలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం దహనంపై జాతీయ ఎస్సీ కమిషన్ సత్వర స్పందనతో స్పందించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్‌పీలకు 30 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని నోటీసులు జారీ చేయడం జరిగింది.

నివేదికలో FIR వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు, అరెస్టులు, చార్జ్ షీట్ స్థితి వంటి అన్ని వివరాలను ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.కమిషన్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Related posts

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం… ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి

TV4-24X7 News

ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

TV4-24X7 News

పులివెందులలో కీలక పరిణామం… టీడీపీలో చేరిన వైసీపీ నేత

TV4-24X7 News

Leave a Comment