Tv424x7
Crime NewsNational

అమెరికాలో భారతీయుడిని కాల్చి చంపిన తర్వాత ప్రకటన విడుదల చేసిన ఆ దేశంలోని భారత కాన్సులేట్.

అమెరికా టెక్సాస్లో హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యార్థి కాల్పుల్లో మరణించిన తర్వాత ఆ దేశంలోని భారత కాన్సులేట్ ప్రకటన విడుదల చేసింది.

“టెక్సాస్లోని డెంటన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన చంద్రశేఖర్ పోల్ మృతి పట్ల హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది” అని పోస్టు చేసింది. “మేం కుటుంబంతో సంప్రదిస్తున్నాం, సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నాం” అని ప్రకటన వెల్లడించింది..£

Related posts

మరో 6 నెలల్లో వెండికీ తప్పనిసరి హాల్ మార్కింగ్!!!

TV4-24X7 News

అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్రకు భారత్‌ గౌరవ్‌ రైలు

TV4-24X7 News

మేటా ఏఐ – సోషల్ మీడియా వినియోగాన్ని మలుపుతిప్పనున్నదా?

TV4-24X7 News

Leave a Comment