Tv424x7
Andhrapradesh

ప్రశాంతంగా ఉండండి… అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండండి:- సి.ఐ నరేంద్ర రెడ్డి

అనంతపురం :అల్లర్లు, గొడవలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలని ఇటుకలపల్లి సి.ఐ నరేంద్రరెడ్డి సూచించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు ఎస్సై మునీర్ అహ్మద్ తో కలిసి ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రజలతో సమావేశమై గ్రామాలలో ప్రశాంతత లోపించకుండా అందరూ సహకరించాలన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అందరూ స్నేహపూర్వకంగా మెలగాలన్నారు.

Related posts

కడపలో బాడుగకు కార్లు ఇచ్చే వారికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ హెచ్చరిక

TV4-24X7 News

తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం

TV4-24X7 News

బనగానపల్లె మండలంలో భారీ వర్షం ప్రభావం

TV4-24X7 News

Leave a Comment