Tv424x7
Telangana

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై గురువారం తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారులో వెళ్తున్న క్రమంలో మాధవి లతపై దాడికి యత్నిచ్చినట్లు తెలిపారు.

Related posts

మైత్రి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

TV4-24X7 News

మెట్రోలో 300 కోట్ల బెట్టింగ్ స్కాం అంటూ వీడియో చేసిన యూట్యూబర్

TV4-24X7 News

Leave a Comment