Tv424x7
Andhrapradesh

రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు ఉమ్మడి చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది

Related posts

విజయం ఖాయం దక్షిణం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

కడప జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేదం : ఎస్పీ

TV4-24X7 News

వైసీపీకి బిగ్ షాక్

TV4-24X7 News

Leave a Comment