Tv424x7
Andhrapradesh

పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు:CEO

ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని CEO ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామని మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు. పాల్వాయిగేటు PO, APOను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. TDP నేతలు మాచర్ల వెళ్లడం సరికాదని, మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు.

Related posts

సీనియర్ పాత్రికేయులు బి.మురళీధర్ రెడ్డి మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

TV4-24X7 News

_వైసీపీ నేతలతో అత్యవసర భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు_

TV4-24X7 News

భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి: షర్మిల

TV4-24X7 News

Leave a Comment