పలాస :పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఇకపై ఆరోగ్యశ్రీ సేవలు..ఆరోగ్యశ్రీ ద్వారా లభిస్తున్నటువంటి అన్ని రకాల వైద్య పరీక్షలు, సేవలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా పొందవచ్చును. సోమవారం నాడు ఆరోగ్యశ్రీ కి సంబంధించిన అన్ని రకాల ప్రత్యేకమైన అనుమతులు వచ్చాయి. ఈ సందర్భంగా సోమవారం ప్రారంభ దశలో హెర్నియా ఆపరేషన్ సైతం పూర్తి చేసుకున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు
previous post
next post

