Tv424x7
Telangana

నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే అదే రోజు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది.

Related posts

బాధ్యతలు స్వీకరించగానే సీఎంకు బహిరంగ లేఖ

TV4-24X7 News

యువకుడిని మోసం చేసిన సైబర్ నెరగాళ్లు…

TV4-24X7 News

రేపటి నుంచి సమ్మెకు దిగనున్న జూ. డాక్టర్స్

TV4-24X7 News

Leave a Comment