Tv424x7
Telangana

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలుతెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్ష విరమణ కోసం హనుమాన్‌ మాలధారులు, భక్తులు భారీగా తరలివస్తుండటంతో.. రామనామస్మరణలో కొండగట్టు మారుమోగిపోతోంది. కొండపైకి చేరేందుకు ఆర్టీసీ 4 ఉచిత బస్సులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు.

Related posts

బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

TV4-24X7 News

వీఆర్వోలు – కొత్త ఉద్యోగులా, పాత చొక్కాలో కొత్త పేరులా?

TV4-24X7 News

హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా’ – సీఎం రేవంత్ రెడ్డి,

TV4-24X7 News

Leave a Comment