Tv424x7
Andhrapradesh

కౌంటింగ్ రోజున చాలా క్రమశిక్షణతో ఉండాలి

విశాఖపట్నం రెండో తేదీన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ సిఐలు ఎస్సైలు ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కౌంటింగ్ రోజున చాలా క్రమశిక్షణతో ఉండాలని లేనియెడల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని ఆరో తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల నియమాలు ఉంటుందని అందువలన అందరూ జాగ్రత్తగా ఉండాలని లేనియెడల వారు తీసుకున్న చర్యలకు రాజకీయ పార్టీ నాయకులే బాధ్యులు అవుతారని హెచ్చరించడం జరిగినది పార్టీ నాయకులందరూ జాగ్రత్తగా ఉండాలని శిక్షణ శిబిరంలో చెప్పడం అయినది.

Related posts

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

TV4-24X7 News

ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు!

TV4-24X7 News

35 వ వార్డులో 7 వేలకుపైగా మెజార్టీ

TV4-24X7 News

Leave a Comment