Tv424x7
Andhrapradesh

ఖాజీపేట: ‘ప్రతి పని మాకు తెలిసి జరగాలి

కడప /ఖాజీపేట ‘పుల్లూరు సచివాలయ పరిధిలో జరిగే ప్రతి విషయం మా కనుసన్నల్లో జరగాలని ఎవరొచ్చినా వారికీ ఏ పనిచేసినా మాకు కచ్చితంగా సమాచారం ఉండాలని టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులుకు సూచించారు. మాకు తెలియకుండా ఏ పని చేయొద్దని, మా TDP నాయకులూ ఎవ్వరు వచ్చినా ఏ పని మీద వచ్చినా తప్పులు చూడకుండా పని జరగాలని సూచించారు. గత 5 సంవత్సరాలలో ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు, మీరు కూడా మేము చెప్పినట్టే చేయాలన్నారు.

Related posts

వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్

TV4-24X7 News

ఏపీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

TV4-24X7 News

ఏపీలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌!!

TV4-24X7 News

Leave a Comment