Tv424x7
AndhrapradeshTelangana

చిన్ననాటి స్నేహితులు..ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!

ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి డీజీపీ శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూగుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీపాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు.HCUలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్కేడర్కు వెళ్లారు. వీరిద్దరూ ఒకే సమయంలో రెండురాష్ట్రాలకు డీజీపీ లుగా ఎంపిక కావడంతో వారి మిత్రులఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Related posts

తల్లిని చంపిన కేసులో తనయుడి అరెస్టు– కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ నాగరాజు

TV4-24X7 News

డీల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

TV4-24X7 News

పడమటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీఎం జన్మదిన వేడుకలు

TV4-24X7 News

Leave a Comment