జిల్లా జర్నలిస్టు ఫారం అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిగ జూలై 7న ప్రతి మాదిగ పల్లెల్లో జండా ఎగరవేద్దాం అంటూ జిల్లా మాదిగ జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిగ అన్నారు,గురువారం జువ్విగుంట మాదిగ పల్లేలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు, సందర్భంగా బాబురావు మాట్లాడుతూ జులై 7వ తేదిని మాదిగ ఆత్మగౌర దినంగా పాటిద్దాం ప్రతి గ్రామంలో ఆత్మగౌరవ జెండా ఎగురవేద్దాం మన్నారు,మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా జులై 7 గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీలు నియమించడం జరిగింది,ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మొయిడి బసవయ్య మాదిగ జువిగుంట గ్రామ కమిటీ నాయకులు సింహాద్రి జై రావు మాదిగ కొమ్ము ప్రమోద్ మాదిగ గుంటూరు చిన్న మాదిగ తరిమిల చిన్నా మాదిగ సింహాద్రి పురుషోత్తం మాదిగ గుంటూరు ఆనందరావు మాదిగ గుంటూరు సామ్సన్ మాదిగ సింహాద్రి యాకోబు మాదిగ కొమ్ము జాషువా మాదిగ తదితరులు పాల్గొన్నారు,

previous post
next post