Tv424x7
Andhrapradesh

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఎస్సై రామకృష్ణ

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం లో రోడ్డు ప్రమాదాల నివారించుటలో భాగంగా ఎస్సై రామకృష్ణ మరియు సిబ్బంది ప్రమాద స్థలం మరియు మలుపులను గుర్తించారు. సంబంధిత ప్రదేశాలలో ప్రమాదాలను తగ్గించుటకు 21 ప్రమాద హెచ్చరిక బోర్డులను ( NH 40 ) ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా SI రామకృష్ణ మాట్లాడుతూ నేషనల్ హైవే లలో అతి వేగంగా వాహనాలను నడుపు సమయాలలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగు అవకాశాలు ఉన్నందున ప్రమాదాలను తగ్గించుటకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు

Related posts

ఇది చాలా హృదయాన్ని హత్తుకునే వార్త…

TV4-24X7 News

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూభూషణ్

TV4-24X7 News

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం.. ముగ్గురు అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment