Tv424x7
Andhrapradesh

నేడు సాగర్ నీరు విడుదల

నాగార్జున సాగర్ నీటిని ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున సాయంత్రం నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

Related posts

మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్‌ సంతాపం

TV4-24X7 News

రాజకీయాల్లో ‘పవన్’ అస్త్రం!

TV4-24X7 News

అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్న ఉరుకుటి గణేష్

TV4-24X7 News

Leave a Comment