Tv424x7
National

పలు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో పలు ప్రాంతాల్లో సేవలందించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా వంటి ఆరు కొత్త మార్గాల్లో సేవలు అందించనున్నాయి. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

Related posts

రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే

TV4-24X7 News

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు

TV4-24X7 News

కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే

TV4-24X7 News

Leave a Comment