Tv424x7
Andhrapradesh

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణీ పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆస్పత్రిలో చేరారు. వైద్య బృందం ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా.. ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Related posts

షర్మిలను గెలిపించండి: విజయమ్మ

TV4-24X7 News

పెద్దిరెడ్డి కుటుంబం అంతా “అడవిలో” ఇరుక్కున్నట్లే !

TV4-24X7 News

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

Leave a Comment