Tv424x7
Andhrapradesh

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణీ పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆస్పత్రిలో చేరారు. వైద్య బృందం ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా.. ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Related posts

రెవెన్యూ దినోత్సవ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డిఓచే రైతు నేత ఏవీ. రమణకు సన్మానం.

TV4-24X7 News

సీఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ వద్ద నగర పోలీస్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

TV4-24X7 News

హాస్టళ్లలో 24/7 వైద్య సేవలు, ఎడ్-టెక్ సాయం: CMRF నిధుల సమగ్ర వినియోగం సీఎం ఆదేశం

TV4-24X7 News

Leave a Comment