Tv424x7
Telangana

భాగ్యనగరంలో డమ్మీ బాంబు కలకలం

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్లే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ ప్రయాణించే జూబ్లీహిల్స్‌ దారిలో నలుపు రంగు బ్యాగు లభించింది. దీన్ని సీఎల్‌డబ్ల్యూ అధికారులు స్వాధీనం చేసుకుని కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లి పరిశీలించగా అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఈ బ్యాగు ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేసి వివరాలు వెల్లడించారు.

Related posts

కవిత సస్పెన్షన్.. హరీష్‌కు మద్దతేనా?

TV4-24X7 News

తెలంగాణ TSLPRB 118 APP పోస్టులకు దరఖాస్తుల చివరి తేదీ పొడిగింపు!

TV4-24X7 News

కలెక్టర్‌పై దాడి కేసులో 52 మంది అరెస్ట్?

TV4-24X7 News

Leave a Comment