Tv424x7
Andhrapradesh

దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమం

,దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమంతిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్దనున్న యాగశాలలో సోమవారం ఉదయం శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. హోమం అనంతరం ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో పంచగవ్వ ప్రోక్షణ చేస్తామని, దీని వల్ల భక్తుల్లో అపోహల తొలగిపోతాయని పేర్కొన్నారు. దోషాల పరిహారార్థం ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

Related posts

35 వ వార్డు లో అభివృద్ధి నిధులతో శంకుస్థాపన

TV4-24X7 News

టారిఫ్స్ USకు రూ. లక్షల కోట్ల ఆదాయం!

TV4-24X7 News

బోయిన్ పల్లిలోని మేధా స్కూల్‌లో భారీ డ్రగ్స్ తయారీ వెలికితీయబడింది!!

TV4-24X7 News

Leave a Comment