Tv424x7
Andhrapradesh

జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త శిబిరం

విశాఖపట్నం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంను విశాఖ దక్షిణ నియోజికవర్గం శాసన సభ్యులు మరియు జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షలు వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 59మంది రక్తదాతలు ముందుకు వచ్చి మహోత్తర కార్యక్రమంలో రక్తదానం చేయడం జరిగింది, కావున పాల్గొని సహకరించిన ప్రతిఒక్కరికి మా ధన్యవాదములుజికె ఫౌండేషన్ ఛైర్మన్.

Related posts

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

TV4-24X7 News

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు

TV4-24X7 News

తమిళనాడులో మొదలైన జల్లికట్టు సందడి

TV4-24X7 News

Leave a Comment