Tv424x7
National

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు హామీలు రాష్ట్ర ఖజానాపై భారం మోపుతున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అంగీకరించారు. అయితే, ఈ కార్యక్రమాలను నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.20 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించగా.. అందులో రూ.56వేల కోట్లు గ్యారంటీలకు, మరో రూ.60వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించాం. ఈ క్రమంలో రాష్ట్ర ఖజానాపై భారం పడటం సాధారణం’’ అని సీఎం పేర్కొన్నారు.

Related posts

చివరికి మల్లెపూలు కూడా కల్తీయే

TV4-24X7 News

25 మంది తమిళ జాలర్లు అరెస్ట్

TV4-24X7 News

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఊబర్‌ త్వరలో బస్సు సేవలను ప్రారంభించనుంది

TV4-24X7 News

Leave a Comment