Tv424x7
Andhrapradesh

అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు

ఆంధ్రప్రదేశ్ : అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ను ట్రాక్‌లో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2024-25 వార్షిక బడ్జెట్‌లో ఆ సంస్థకు రూ.50 కోట్లు కేటాయించింది. భూ సేకరణ పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును దశల వారీగా కేటాయించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాసి మెట్రో ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు.

Related posts

పేకాట ఆడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న దువ్వాడ పోలీసులు

TV4-24X7 News

అనంతపురం జిల్లా A.నారాయణపురం పంచాయతీలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం విజయవంతం!!

TV4-24X7 News

మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎక్కడినుండి ఎక్కడివరకంటే…?

TV4-24X7 News

Leave a Comment