Tv424x7
Andhrapradesh

యువకుడు యొక్క ఆచూకీ కనిపెట్టిన వన్ టౌన్ పోలీసులు

విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక యువకుడు ఉద్యోగం చేయడం లేదని తల్లిదండ్రుల మందలింపుతో అలిగి,తన తల్లితండ్రులు పై కోపం తో ఇంటిని వదిలి వెళ్లిపోయానట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు,వన్ టౌన్ పోలీసులు ఆ యువకుడు యొక్క ఆచూకీ కనిపెట్టి తన తల్లితండ్రులుకు సురక్షింతంగా అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వన్ టౌన్ పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Related posts

వివాదాలకు కారణమైన ఉచిత బస్సు పథకం.. ఏమైందో తెలుసా…

TV4-24X7 News

ప్రైవేట్ బస్సు,రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

TV4-24X7 News

Leave a Comment