Tv424x7
Andhrapradesh

స్థానిక ప్రజలతో ముఖా- ముఖి కార్యక్రమం వన్ టౌన్ ఎస్ ఐ లక్ష్మణరావు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో గల స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోకసో యాక్ట్ , దొంగతనాలు నివారణ మొదలైన అంశాలుపై వివరించారు.

Related posts

తమిళనాడులో అరుణాచలేశ్వరుని దర్శించుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

TV4-24X7 News

విజయవాడ నగరంలో విషాదం..‼️

TV4-24X7 News

Leave a Comment