Tv424x7
National

ఈ చెప్పుల ధర రూ.23 కోట్లు

అమెరికాకు చెందిన నటి, గాయకురాలు జూడి గర్లాండ్‌ ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌’ చిత్రంలో ధరించిన రుబీ చెప్పులను తాజాగా వేలం వేశారు. ఇవి ఏకంగా 28 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్లకు పైగా) పలికాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలంలో అంత ధర పలకడం విశేషం. మిన్నెసోటాలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ఈ చెప్పులు 2005లో చోరీకి గురయ్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేపట్టి 2018లో వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

Related posts

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

TV4-24X7 News

కోర్టుకు రాహుల్ గాంధీ.. పోలీసుల మోహరింపు..

TV4-24X7 News

నేడు జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు?

TV4-24X7 News

Leave a Comment