Tv424x7
AndhrapradeshCrime News

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య కారణమేంటి..?

◾ *|| కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య … కాలేజ్ ఫీజు వేధింపుల కారణమా …❓||* ◾*▪️అనంతపురం:*▪️విద్యార్థీ సుధ మృతి పై తల్లీ తండ్రులు పలు అనుమానాలు.▪️కాలేజ్ భవనం నాలుగవ అంతస్తు పై నుంచీ దూకీతే మరకలు లేవని ప్రశ్నిస్తున్న తల్లీ తండ్రులు.▪️విద్యార్థీ సుధా గొంతు చూట్టు గాయాలు ఉండడం పై అనుమానాలూ.▪️సీసీ కెమెరా దృశ్యాలలో విద్యార్థి కాలేజ్ భవనం పై నుంచి దూకే దృశ్యాలు రికార్డ్ …❓పరిశీలిస్తున్న పొలీసులు.▪️ అనంతపురం జిల్లాలో నలంద కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సుధ అనే విద్యార్థిని ఆత్మహత్య▪️రాత్రి కాలేజ్ భవనం పై నుంచి దూకి బలవన్మరణం.▪️విద్యార్థి సొంతవూరు బొమ్మనహాళ్ మండలం కలగల్ల గ్రామం.▪️విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజ్ ఎదుట ఆందోళన.▪️మా అమ్మాయి చావుకు కాలేజ్ యాజమాన్యమే బాధ్యత అంటు కన్నీుమున్నీరుగా విలపిస్తున్న తల్లీ తండ్రులు.▪️విద్యార్థీ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కు తరలింపు.*▪️ గత కొంతకాలంగా అనంతపురం జిల్లాలో విద్య వ్యవస్థను గాలికి వదిలేసిన విద్య శాఖ అధికారాలు, ప్రైవేట్ స్కూల్స్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు తెలిసి తెలియనట్టు విద్య శాఖ అధికారులు … ఆ సంఘటనలూ తెలిసి కూడా పట్టించుకోలేదా … ” కేసులకు భయపడి సంస్ధలను ప్రశ్నించని విద్యార్థీ సంఘాలు …❓

Related posts

ఏపీలో దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

TV4-24X7 News

తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు : షర్మిల

TV4-24X7 News

నేడు సాగర్ నీరు విడుదల

TV4-24X7 News

Leave a Comment