Tv424x7
Andhrapradesh

నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

ఆంధ్రప్రదేశ్ : చిన్న పిల్లలకు ఆధార్ కార్డుల జారీ కోసం ఈ నెల 17 నుంచి 20 వరకు, 26 నుంచి 28 వరకు రెండు విడతల్లో 7 రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. రాష్ట్రంలో 0-6 ఏళ్ల పిల్లల్లో 11,00,823 మందికి ఆధార్ నమోదు కాలేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ గుర్తించింది. వారి కోసం అన్ని జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించింది…

Related posts

రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది.

TV4-24X7 News

జిల్లా ఆస్పత్రిలో చిన్నారుల వార్డులో దారుణ పరిస్థితి

TV4-24X7 News

శ్రీ శ్రీ యోగి నాగేంద్ర స్వామి ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకున్న వివేకానంద ఆశ్రమ వాసులు

TV4-24X7 News

Leave a Comment