Tv424x7
AndhrapradeshCrime News

వైకాపా నుండి తెదేపా లో పుట్టా సమక్షంలో చేరిక

కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామానికి చెందిన కుప్పన్నగారి రామాంజనేయరెడ్డి, పెద్దబోయిన పెద్ద పామిలేటి,గంగరాజు, నూతెటి నాగేశ్వర య్య,రామసుబ్బారెడ్డి,నవనీస్వర్ రెడ్డి వారి అనుచరవర్గం సుమారు 60 కుటుంబాలు మైదుకూరు టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో వైకాపా నుండి టిడిపి లో చేరడం జరిగినది .. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై విసుక చెంది టిడిపిలో చేరయడం జరిగినది. టిడిపిలో చేరిన వారందరికీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు…

Related posts

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ..

TV4-24X7 News

మా అత్త త్వరగా చనిపోవాలి’.. అంటూ దేవుడి హుండీలో నోటు..

TV4-24X7 News

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలోని రూ.2 వేల నోట్లకు మోక్షం.. నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!

TV4-24X7 News

Leave a Comment