Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
Andhrapradesh

బద్వేల్ మండలంలో సత్రం స్థలం కబ్జా ఆరోపణలు.. మాజీ సర్పంచ్‌పై ఫిర్యాదు..!

TV4-24X7 News
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ మండలం బయనపల్లె సమీపంలో కోట్ల విలువైన సత్రం స్థలం కబ్జా వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చింతలచెరువు గ్రామానికి చెందిన మంగతాయమ్మ ప్రజా అవసరాల కోసం నిర్మించిన సత్రానికి...
Andhrapradesh

నెల్లూరులో దొంగనోట్ల కలకలంరూ.10 లక్షలు లాక్కొని మోసం.. పోలీసు సిబ్బందిపై ఆరోపణలు

TV4-24X7 News
నెల్లూరు, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరులో దొంగనోట్ల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. రూ.10 లక్షలు నగదు బలవంతంగా లాక్కొని మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో చిత్తూరు ట్రాఫిక్...
Crime News

అర్ధరాత్రి ఫోన్‌లో ‘బోల్డ్’ చాటింగ్‌లు.. కుటుంబాల్ని కుదిపేస్తున్న డిజిటల్ మోసాలు!

TV4-24X7 News
ఇంట్లో భర్త అనారోగ్యంతో మంచానపడి ఉన్నాడు. పిల్లలు అమాయకంగా నిద్రలో ఉన్నారు. అలాంటి సమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన ఓ ఇల్లాలు మాత్రం ఫోన్ స్క్రీన్‌లో అపరిచితులతో ‘బోల్డ్’ చాటింగ్‌లలో మునిగిపోతే..? ఇది కేవలం...
Andhrapradesh

ఆకలేస్తోందని పిలిపించి.. తల్లినే అతి కిరాతకంగా హత్య

TV4-24X7 News
విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజాంకు చెందిన ముంజేటి సతీష్, స్పందన(34) దంపతులకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన అతడు, పాఠశాలలో ఓ విద్యార్థినికి...

అమ్మవారి సేవలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

TV4-24X7 News
కడప / ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి (అమ్మవారిశాల) ఆలయాన్ని మాజీ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార...
Andhrapradesh

బద్వేల్‌లో టీడీపీలో వర్గ పోరు.. సీసీ రోడ్డు పనుల వద్ద ఉద్రిక్తత

TV4-24X7 News
వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వర్గ పోరు మరోసారి బయటపడింది. టీడీపీ ఇంచార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి వర్గాల...
Andhrapradesh

కడప బీటెక్ విద్యార్థి ఘరానా మోసం.. రూ.1.50 కోట్ల వసూళ్లు..!

TV4-24X7 News
కడప బీటెక్ విద్యార్థి ఘరానా మోసం.. రూ.1.50 కోట్ల వసూళ్లు..!కడప జిల్లాకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి ఉద్యోగాల పేరుతో తోటి విద్యార్థులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయ్ నరసింహ అనే...
Andhrapradesh

ఆగస్టు నెల తిరుమల దర్శన, గదుల కోటా విడుదల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ

TV4-24X7 News
తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల వివరాలను ప్రకటించింది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాల్లో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.మే...
Andhrapradesh

శెట్టివారిపల్లి చెరువుకు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

TV4-24X7 News
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఆదేశాలతో శెట్టివారిపల్లి చెరువుకు నీటిని నింపే అంశంలో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.పై అధికారుల ఆదేశాలతో నీటిపారుదల శాఖ...
Andhrapradesh

కర్నూలు ట్రాఫిక్ ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీస్ నుంచి తొలగింపు

TV4-24X7 News
హరిప్రసాద్ను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ 2012 బ్యాచ్ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. నంద్యాల జిల్లాలో ఎక్కువకాలం పనిచేసిన ఆయన పేరు...