బద్వేల్ మండలంలో సత్రం స్థలం కబ్జా ఆరోపణలు.. మాజీ సర్పంచ్పై ఫిర్యాదు..!
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ మండలం బయనపల్లె సమీపంలో కోట్ల విలువైన సత్రం స్థలం కబ్జా వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చింతలచెరువు గ్రామానికి చెందిన మంగతాయమ్మ ప్రజా అవసరాల కోసం నిర్మించిన సత్రానికి...

