Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Telangana

కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీకి అకస్మాత్తుగా అస్వస్థత వచ్చింది.

TV4-24X7 News
హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చిన ఆయనకు ఆకస్మికంగా ఛాతీ నొప్పి మొదలైంది. కొద్దిసేపట్లోనే కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్నవారు తక్షణమే స్పందించారు. వెంటనే ఆయనను అత్యవసరంగా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు....
Telangana

హైకోర్టు తీర్పు: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా జోషిపై చర్యలు తాత్కాలికంగా నిలిపివేత!!

TV4-24X7 News
హైదరాబాద్: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంది. జోషి తన పిటిషన్‌లో, కమిషన్ తనకు ఎలాంటి నోటీసులు...
Telangana

షాద్‌నగర్‌లో రేపు విద్యుత్ నిలిపివేత!!

TV4-24X7 News
రేపు (17.09.2025, బుధవారం) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు షాద్‌నగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడనుంది. 220/132/33kV సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనులు చేపట్టనున్న కారణంగా షాద్‌నగర్‌లోని అన్ని కాలనీలు, ఫారూక్‌నగర్,...
Andhrapradesh

ఫుడ్ డెలివరీలపై కొత్త భారములుసెప్టెంబర్ 22 నుంచి అదనపు ఛార్జీలు!!

TV4-24X7 News
👉 Swiggy, Zomato, Magicpin వంటి ఫుడ్ డెలివరీ సర్వీసులు వినియోగదారులకు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.👉 సెప్టెంబర్ 22, 2025 నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ (GST) విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.👉 ఇదే...
Telangana

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏడీఈ – కోట్ల విలువైన ఆస్తుల బహిర్గతం!!

TV4-24X7 News
హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) భారీ సోదాలు నిర్వహించింది. విద్యుత్‌శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌తో పాటు మొత్తం 15...
Andhrapradesh

వాడపల్లి బస్టాండ్ వద్ద హల్‌చల్… ఏంటో తెలుసా…

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వాడపల్లి బస్టాండ్ వద్ద బస్సులకు మహిళల తాకిడి గణనీయంగా పెరిగింది. మహిళలకు ఉచిత...
Telangana

ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబానికి కేటీఆర్ ఆర్థిక సాయం….

TV4-24X7 News
ములుగు మున్సిపాలిటీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ జీతాలు అందక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ఆర్థిక సాయం...
Andhrapradesh

మానవతను కదిలించే ఘటన…. ఏంటో తెలుసా….

TV4-24X7 News
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామం: మానవతను కదిలించే ఘటన చోటుచేసుకుంది. గర్భిణీ రవ్వ భీమేకి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో, అంబులెన్స్ రాకపోవడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు డోలిలో...
Telangana

సిటీ సివిల్ కోర్టులో 10 కోట్ల దావా పిటిషన్ వేసిన కేటీఆర్!!

TV4-24X7 News
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేశాడని బండి సంజయ్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్. 2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బేషరతుగా క్షమాపణ చెప్పడానికి...
Andhrapradesh

పుంగనూరులోని భాష్యం స్కూల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది…

TV4-24X7 News
ఒక విద్యార్థినిపై జరిగిన సంఘటనపై ఆమె తల్లి, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కూతురుకు న్యాయం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి...