👉 Swiggy, Zomato, Magicpin వంటి ఫుడ్ డెలివరీ సర్వీసులు వినియోగదారులకు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.
👉 సెప్టెంబర్ 22, 2025 నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ (GST) విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
👉 ఇదే సమయంలో పండుగ సీజన్ ముందు నుంచే కంపెనీలు ప్లాట్ఫామ్ ఫీజులను కూడా పెంచేశాయి.
దీంతో భోజనం ఆర్డర్ చేసే కస్టమర్లకు ఒక్కో డెలివరీపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

