Tv424x7
Andhrapradesh

జగన్నాథుడి రథయాత్ర ప్రధాని మోదీజీ వీడియో రిలీజ్

జగన్నాథుడి రథయాత్ర ప్రధాని మోదీజీ వీడియో రిలీజ్

జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌లో ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మోదీ మాట్లాడుతూ.. “ప్రతి భారతీయుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర పర్వదినం విశ్వాసం, భక్తికి ప్రతీకగా నిలిచి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, శుభం, మంచి ఆరోగ్యాన్ని కలిగించాలని ఆకాంక్షిస్తున్నాను. జయ్ జగన్నాథ్” అని చెప్తూ ప్రధాని తన సందేశాన్ని ముగించారు.

Related posts

జనసేనలో ఆవేశానికి గ్రీన్ సిగ్నల్ లేదు: పవన్ కల్యాణ్ నేతలకు హెచ్చరిక..

TV4-24X7 News

అమరావతిలో స్టార్ హోటళ్లకు భూముల కేటాయింపు

TV4-24X7 News

కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు..

TV4-24X7 News

Leave a Comment