Tv424x7
Andhrapradesh

మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం

కడప /కమలాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైర్మన్ గా శిరిగిరెడ్డి రాఘవ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఆకుల చలపతితో పాటు 13 మంది సభ్యులు ఎంపిక కాగా వారు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు మండలాల టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

దువ్వూరు లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల ఘనారంభం

TV4-24X7 News

ప్రభుత్వ ఆసుపత్రి లేడీ డాక్టర్‌పై వేధింపులు!!

TV4-24X7 News

బాణసంచా విక్రయాలపై నిషేధం:ఈసీ

TV4-24X7 News

Leave a Comment