Tv424x7
Andhrapradesh

అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. కోడలు ఏమి చేశారో తెలుసా…?

ఓ ఫైన్ డే.. అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. ఇద్దరు కోడళ్లు పక్కింటోడితో జంప్..రోజురోజుకీ వివాహేతర సంబంధానికి సంబందించిన వార్తలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి ఇద్దరు కోడళ్ళు పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ కోడళ్ళు ఇద్దరూ ఒకే యువకుడితో ప్రేమలో పడ్డారు. తర్వాత వారు తమ అత్త, మామ, పిల్లలకు టీలో నిద్రమాత్రలు ఇచ్చి.. తాము ప్రేమించిన పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related posts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం ఎన్నికలుకు పటిష్ట బందోబస్తు

TV4-24X7 News

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం

TV4-24X7 News

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత

TV4-24X7 News

Leave a Comment