Tv424x7
Telangana

మీడియా స్వేచ్ఛ అణచివేతపై దుమారం…..

ఖమ్మం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలను చిత్రీకరిస్తూ వార్తలు ప్రసారం చేసినందుకు టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది.

➡️ రైతుల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్టుపై కేసు పెట్టడం తప్పు చర్య అని పలువురు విమర్శిస్తున్నారు.

➡️ ఈ ఘటనను ఖండించిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు – మీడియా స్వేచ్ఛను అణిచివేయకూడదని హెచ్చరించారు.

➡️ రిపోర్టర్‌పై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సంఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ పై ప్రశ్నలు లేవుతున్నాయి.

అనూష…

Related posts

తెలంగాణ అప్పు ఎంతంటే..?

TV4-24X7 News

రూ.4 కోట్లతో పరారైన బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్!

TV4-24X7 News

కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి..

TV4-24X7 News

Leave a Comment