Tv424x7
Andhrapradesh

రెండో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి…

భద్రాచలం

భద్రాచలం పట్టణంలోని క్రాంతి విద్యాలయం ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి లోకేష్ (7) అనుమానాస్పదంగా మృతిచెందాడు.

ఈ సంఘటనతో పాఠశాల పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.బాలుడి మృతిపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నారి పాఠశాలకు ఆరోగ్యంగా వెళ్లి తిరిగి ఇంటికి రాకముందే విషాదం సంభవించిందని, పాఠశాల నిర్వహణ నిర్లక్ష్యం కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. చిన్నారి మృతిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి గల నిజమైన కారణం బయటపడనుంది

Related posts

వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు లైఫ్‌టైమ్‌ వ్యాక్సిన్‌!

TV4-24X7 News

కోటి మంది టిడిపి కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా

TV4-24X7 News

నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

TV4-24X7 News

Leave a Comment