Tv424x7
National

షాపుల్లో GST తగ్గింపు బోర్డులు తప్పనిసరి – నిర్మలా….

GST తగ్గింపుతో 140 కోట్ల మందికి ఉపశమనం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ –

ఈ నెల 22 నుంచి పన్ను తగ్గింపు అమలులోకి వస్తుందని వెల్లడించారు.

350కి పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి అని స్పష్టం చేశారు.

GST తగ్గింపు అమలు వివరాలతో అన్ని దుకాణాల్లో బోర్డులు పెట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ప్రజలకు ఈ ప్రయోజనం నిజంగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలి అని సూచించారు.

ఇకపై ప్రతి షాప్‌లో “GST తగ్గింపు బోర్డు” తప్పనిసరిగా కనిపించనుంది.

Related posts

ఉక్కు మనిషి’కి రాష్ట్రపతి నివాళులు..!!

TV4-24X7 News

అమెరికా వెళ్ళడానికి మొగ్గు చూపని భారతీయులు ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

నీట మునిగిన పాఠశాల162 మంది విద్యార్థులను రక్షించిన రక్షక భటులు పోలీసులు

TV4-24X7 News

Leave a Comment