Tv424x7
Telangana

హయత్ నగర్ గంజాయి మూకల వీరంగం…

హయత్ నగర్ భాగ్యలత కాలనీలో గంజాయి బానిసలు హడావుడి సృష్టించారు.వారిలో కొందరు స్పీడ్‌గా బైకులు నడుపుతూ, అరుపులు కేకలతో స్థానికులను భయపెట్టారు.

వెయ్యి రూపాయల కోసం తండ్రి–కొడుకులపై దాడికి దిగిన గంజాయి మూక పిడిగుద్దుల వర్షం కురిపించారు.

పెద్దగా అరుస్తూ కాలనీలో హంగామా చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటనతో కాలనీలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసుల తక్షణ చర్య కోరుతున్నారు.

Related posts

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?

TV4-24X7 News

భాగ్యనగరంలో డమ్మీ బాంబు కలకలం

TV4-24X7 News

వినాయక లడ్డూ వేలం!రెక్కలు తాకిన ధరలు… ఎంతో తెలుసా….

TV4-24X7 News

Leave a Comment