,పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసు దర్యాప్తు విషయంలో ఆలసత్వంతో వ్యవహారించినందుకు తాండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కె. జగదీషన్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఎస్ఐ అలసత్వంతో వ్యవహరించడంతో పాటు, పలు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు.
previous post
next post

